Home Posts tagged lord venkatewara
Yathra
శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కి.మీ. దూరంలో తిరుపతి, మదనపల్లి రోడ్డులో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు. ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుని ఆలయం Continue Reading