Category: Yathra

tripuranthakam

Thripuranthakam

శివుడు లీలామయుడు. సర్వాంతర్యామి. భోళా శంకరుడైన శివుడు ఆశ్రిత జన రక్షకుడిగా తన పేరును సార్ధకం చేసుకున్నాడు. ఈ లోకంలోని సమస్తమైన పాపాలు,దుష్కర్మలు శివనామ స్మరణంతోనే మటుమాయమవుతాయని శివపురాణాలు చెప్తాయి. అలా శివుడు కొలువు దీరిన మరో అతి పురాతన దివ్యక్షేత్రమే…

గురువాయూరు (Guruvayoor)

గురువాయూరు (Guruvayoor)

గురువాయూరు (Guruvayoor) కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం, పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు ‘#గురువాయూరప్పన్’ అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. #తులసి…

శ్రీ శరభేశ్వరస్వామి ఆలయం,తిరుభువనం,తమిళనాడు

హిరణ్యకశిపుడిని చంపి, ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి మహావిష్ణువు నరసింహావతారం ఎత్తినట్లు మనందరికీ తెలిసిన విషయమే. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత మన కధల ప్రకారం నరసింహుడి ఉగ్ర రూపాన్ని మహాలక్ష్మి శాంతింప చేస్తుంది. కానీ తమిళ నాట ప్రచారములో నున్న కధ ప్రకారం… హిరణ్యకశిపుడి…

TOTAKAASHTAKAM, SHIVA ASHTOTTARA SATA NAMAVALI

కుంభ‌కోణం- Kumbhakonam

తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలను తొలగించుకొంటారు. ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు. సూర్య దేవాలయం.. సూర్య‌నార్ కోవిల్కుంభ‌కోణానికి 15 కి.మీ.దూరంలో సూర్య దేవాలయం ఉంది. ఆరోగ్యం…

Vrudha chalam

కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం వృద్ధాచలక్షేత్రం

తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి…

Narasimha , Narasimha Ashtottara Shatanamavali

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం – #అంతర్వేది ,

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం – #అంతర్వేది , #సఖినేటిపల్లి మండలం , తూ. గో. జిల్లా ఈ ఆలయం చాలా పురాతనమైనది స్పష్టంగా వినిపించే సముద్రహోరు, గోదావరి సముద్రంలో కలిసే చోటు కన్నులారా చూడవచ్చు ఇక్కడ. సముద్రపు…

Maha nandi

మహానంది- Mahanandhi

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని మహానంది ప్రముఖ శైవ క్షేత్రము. నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిది. ఈ ఆలయ…

Srinivasa Mangapuram

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి, ఆలయం — శ్రీనివాస మంగాపురం.

శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కి.మీ. దూరంలో తిరుపతి, మదనపల్లి రోడ్డులో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో…