Shri Shirdi Saibaba Satcharita Parayananantara Slokamulu

శ్రీ షిరిడీ సాయిబాబా పారాయణానంతర శ్లోకములు.
శ్రీ సాయి సత్చరిత పారాయణానంతరము శ్రీ సాయిబాబా హారతి చేసి యీ దిగువ మూడు శ్లోకములు పఠించి ముగించవలెను.

నమో సాయి శివనందనా (గణేశ)
నమో సాయి కమలాసనా (బ్రహ్మ)
నమో సాయి మధుసూదనా! (విష్ణు)
పంచవదనా సాయి నమో ! (శివ)

నమో సాయి అత్రినందనా (దత్త)
నమో సాయి పాకశాసనా !(ఇంద్ర)
నమో సాయి నిశారమణా (చంద్ర)
వహ్నినారాయణా నమో ! (అగ్ని)

నమో సాయి రుక్మిణీవరా (కృష్ణ)
నమో సాయి చిత్ భాస్కరా (సూర్య)
నమో సాయి జ్ఞానసాగరా (పరబ్రహ్మ)
జ్ఞానేశ్వరా శ్రీ సాయి నమో।।
ఓం

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *